AP Thalliki Vandanam Scheme 2025 :
ఆంధ్ర ప్రదేశ్ లో అర్హత ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా? ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తోంది. మీరు చేయాల్సింది ఒకటే గ్రామా, వార్డ్ లేదా సచివాలయం లో ఫిర్యాదు చేయాలి. ఈ నెల 20వ తేదీ లోపు మాత్రమే చేయాలి. ఆ తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి జూన్ 28 లోపల అదనపు జాబితా రెడీ చేసి జూన్ 30 వ తేదీన గ్రామా వార్డ్ సచివాలయం లో అర్హత గల వారి పేర్లు విడుదల చేయడం జరుగుతుంది. జులై 5 వ తేదీ న వారి అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది.
అర్హత కలిగి డబ్బులు పడని అభ్యర్థులు వెంటనే గ్రామ వార్డ్ సచివాలయం వెళ్లి పిర్యాదు చేయండి ఆ తరవాత గ్రామా సచివాలయం లో తల్లికి వందనంగ్రీవెన్స్ ఫామ్ ఫిలిప్ చేసి సచివాలయం లో సమర్పించాలి.
గ్రామ సచివాలయంలో సబ్మిట్ చేయాల్సిన ఫామ్ వాటి వివరాలు?:
అప్లికేషన్ పేరు : తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్
ఈ ఫారం ఎక్కడ లభిస్తుంది : గ్రామ సచివాలయంలో ఈ ఫారం అందుబాటులో ఉంటుంది.
2.మండలం మరియు జిల్లా పేరు
3.దరఖాస్తుదారుడి పేరు మరియు సంతకం
4.grievance type ( డబ్బులు రాలేదు అని మెన్షన్ చేయాలి)
5.లబ్ధిదారుని మొబైల్ నెంబర్
6.తల్లి యొక్క ఆధార్ నెంబర్
7.పిల్లల యొక్క ఆధార్ నెంబర్
8.పిల్లల ఐడి ( స్కూల్ రికార్డ్స్ ప్రకారం)
9.రైస్ కార్డ్ నెంబర్
10.కుల ధ్రువీకరణ పత్రం
ఈ క్రింది డాక్యుమెంట్స్ కూడా అప్లికేషన్ ఫారం తో add చేయండి :
1.తల్లి యొక్క ఆధార్ ఫోటో కాపీ
2.పిల్లలు యొక్క ఆధార్ కార్డు ఫోటో కాపీ
3.రేషన్ కార్డు ఫోటో కాపీ
4.స్కూల్ బోనస్ వీడియోస్ సర్టిఫికెట్ లేదా చైల్డ్ ఐడి
5.బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ.
ముఖ్యమైన సమాచారం :
జూన్ 16-20 : అర్జీలు పెటుకోవచ్చు .
జూన్ 21-28 : అర్జీల వెరిఫికేషన్
జూన్ 30: 1st క్లాస్ , ఇంటర్ అర్హుల జాబితా ప్రదర్శన
జులై 5 : అర్జీ + మిగతా అర్హులకు నగదు జమ.