Gurukula Admission 2025: గురుకుల కళాశాల లో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబాపులే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరం కు సంబంధించి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు గడువు ఈ నెల 17 వరకు పొడిగించడం జరిగింది. అనే విషయాన్ని అధికారికం గా కూడా విడుదల చేసారు.
టెన్త్ క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులు తమ దరఖాస్తును https://mjptbcwreis.telangana.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.
విద్యార్థులకు విద్యార్థి తల్లి , తండ్రి లకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే 040-23328266 నెంబర్ కు కాల్ చేసి కనుక్కోవచ్చు. లేకపోతే డైరెక్ట్ గా కాలేజీ కి వెళ్లి సందర్శించవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
- ప్రవేశ పరీక్షా లేదు
- 10th మార్కుల ఆధారం గా ఎంపిక చేయడం జరుగుతుంది.
Last Date : 17 మే 2025