Good News : అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్ కు మరో 46 రోజులు సెలవులు పొడిగింపు

Good News : అన్ని ప్రభుత్వ , ప్రైవేట్ స్కూల్స్ కు మరో 46 రోజులు సెలవులు పొడిగింపు

Good News Summer Holidays Extended :

వేసవి సెలవులు ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు శుభవార్త మరొక గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం . ఈ వేసవి లో ఎండ తీవ్రత ఎక్కువ గా ఉన్న కారణంగా భారతదేశం లో పలు రాష్ట్రాలలో పాఠశాలలు మరో 46 రోజులు వేసవి సెలవులు పొడిగించడం జరిగింది. ఈ వేసవి సెలవులు జూన్ 1 నుండి జులై 16 వరకు మొత్తం 46 రోజులు పొడిగించారు .మళ్ళీ పాఠశాలలు జులై 17 వ తేదీ ప్రారంభం అవుతాయి అని కేంద్ర విద్యా శాఖ వెల్లడించింది. తల్లితండ్రులు మరియు ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నిర్ణయం వల్ల ఎండ తీవ్రత తో బాధ పడుతున్న విద్యార్థులకు ఇది ఒక శుభవార్త

సెలవులు ఇచ్చిన రాష్ట్రాల వివరాలు :

కేంద్ర విద్యా శాఖ ప్రకటించిన 46 రోజుల సెలవులు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇప్పటివరకు అమలు చేయనున్నారు. మిగిలిన రాష్ట్రాలు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయి. ఇప్పటివరకు అమలు చేస్తున్న రాష్ట్రాల వివరాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ , మహారాష్ట్ర , తమిళనాడు, న్యూఢిల్లీ,రాజస్థాన్ ,పశ్చిమబెంగాల్ ,కర్ణాటక, మరియు బీహార్ ఈ సెలవులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . వీటికి సంబందించిన సమాచారం తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తారు .

ఈ సారి వేసవి సెలవులు గత సంవత్సరం కంటే ఎక్కువ అని చెపుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరం 36 రోజులు సెలవులు పొడిగించారు. ఈ సంవత్సరం 46 రోజులు పొడిగించడం జరిగింది. కావున విద్యార్థులు ఈ సెలవులను ఏదైనా స్కిల్స్ , ఎడ్యుకేషన్ రిలేటెడ్ కోర్సెస్ లో జాయిన్ అయి సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *