Scholarship 2025: 10th పాస్ అయిన విద్యార్థులకు 10,000/-వేల నుండి 75,000/- వేల స్కాలర్షిప్

Vidhyadhan Scholarship 2025:

మీరు పదవ తరగతి పాస్ అయ్యారా అయితే విధ్యాధన్ స్కాలర్షిప్ క్రింద ఆర్థిక సహాయం పొందవచ్చు. ఎలా అంటే 2024-25 విద్య సంవత్సరంలో SSC /CBSE /ICSE లో 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అపుడే మీరు ఈ స్కాలర్షిప్ కి అర్హులు అవుతారు. కేంద్రప్రభుత్వం అందించే ఈ స్కాలర్షిప్ పేద విద్యార్థులకు చాల ఉపయోగకరం గా ఉంటుంది. వీటికి సంబందించిన మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించగలరు.

Vidhyadhan Scholarship Eligibility :

1.మొదట 2024-25 సంవత్సరం లో SSC /CBSE /ICSE లో 10 వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
2.విద్యార్థులు 90% మార్కులతో పదవ తరగతి ఉతీర్ణత సాధించి ఉండాలి.
3.కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి.
4.విద్యార్థి ఇప్పటికే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా కోర్స్ నందు జాయిన్ అయి ఉండాలి.

పైన తెలిపిన అర్హత లన్ని ఉంటేనే మీరు దరఖాస్తు చేయడానికి అర్హులు అవుతారు.

సెలక్షన్ చేసే విధానం :

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాత పరీక్ష లేదా , మౌలిక ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ఉతీర్ణత ఐన వారికీ ప్రతిభ ఆధారంగా 10 వేల నుండి 75వేల ఆర్థిక సహాయం అందిస్తారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *